News
ఇఫ్తార్ విందుకు హాజరైన సిఎం కెసిఆర్
నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపీ కేకే తదితరులు హాజరైనారు. సిఎం కెసిఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరం తెలంగాణ కోరుకున్నామని, అల్లా దయ వల్ల తెలంగాణ వచ్చింది సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవు అని సిఎం కెసిఆర్ అన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








